IPL 2021 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్.. టీమ్స్ వివరాలు ఇవే

-

ఐపీఎల్‌ 2021 రెండో సీజన్‌ లో భాగంగా ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు మరియు రాజస్థాన్ రాయల్స్  జట్ల మధ్య కీలక మ్యాచ్‌ జరుగుతున్న సంగతి తెలిసిందే అయితే.. ఇందులో టాస్‌ గెలిచిన  రాజస్థాన్ రాయల్స్ జట్టు.. మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అటు టాస్ ఓడిన కోల్ కతా నైట్ రైడర్స్ జట్టు.. మొదట బ్యాటింగ్ చేయనుంది. టీం వివరాల్లోకి వెళితే..

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ ఎలెవన్): శుబ్మన్ గిల్, వెంకటేష్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, నితీష్ రాణా, ఇయోన్ మోర్గాన్ (సి), దినేష్ కార్తీక్ (డబ్ల్యు), షకీబ్ అల్ హసన్, సునీల్ నరైన్, లాకీ ఫెర్గూసన్, శివమ్ మావి, వరుణ్ చక్రవర్తి

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, లియామ్ లివింగ్‌స్టోన్, సంజు శాంసన్ (w/c), గ్లెన్ ఫిలిప్స్, అనుజ్ రావత్, శివమ్ దూబే, క్రిస్ మోరిస్, రాహుల్ తెవాటియా, జయదేవ్ ఉనద్కట్, చేతన్ సకారియా, ముస్తఫిజుర్ రహమాన్

Read more RELATED
Recommended to you

Latest news