రాజ్యసభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల.. ఏపీలో 3, తెలంగాణలో 3 స్థానాలకు ఎన్నిక…!

-

రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ అయితే వచ్చేసింది. 15 రోజుల్లో త్వరలో ఖాళీ కాబోతున్న 56 స్థానాలకి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ని విడుదల చేసింది. ఈసీ షెడ్యూల్ ప్రకారం చూస్తే… ఫిబ్రవరి 8న రాజ్యసభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. అలానే ఫిబ్రవరి 27న పోలింగ్ జరగబోతోంది. తెలంగాణలో సైతం మూడు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి.

బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్, బడుగుల లింగయ్య, యాదవ్ వద్దిరాజు రవిచంద్ర పదవి కాలం ఏప్రిల్ రెండవ తేదీతో ముగిసిపోతుంది ఈ మూడు స్థానాలకి సైతం తాజా ఈసీ షెడ్యూల్ ని రిలీజ్ చేసింది అలానే ఏపీలో 3 స్థానాలకి ఎన్నిక, 15 రాష్ట్రాల్లో 56 మంది సభ్యులకి జరగనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news