రేవంత్ రెడ్డి కీలక ప్రకటన.. ఎన్నికల అయ్యిన వెంటనే మొదలు పెడతాం..!

-

100 రోజుల కాంగ్రెస్ పరిపాలన సంపూర్ణ సంతృప్తి ఇచ్చిందని రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు వంద రోజులు కావస్తోందని ఇవాళ సీఎం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మూడు నెలల పరిపాలనలో ప్రభుత్వానికి సహకరించిన తెలంగాణ సమాజానికి సహజ మంత్రులకి ఉద్యోగులకు ధన్యవాదాలు చెప్పారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని నినాదంతో 6 గ్యారంటీ ఇలా హామీలతో ఎన్నికల్లో ప్రజా తీర్పుని కోరామని అన్నారు.

ప్రజల ఆమోదంతో డిసెంబర్ 7న రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం పరిపాలన మొదలైందని అన్నారు. 100 రోజులు అన్ని సమస్యలు పరిష్కారం అయ్యాయని భావించట్లేదు ఇంకా పెండింగ్లో ఉన్న హామీలు పెండింగ్ సమస్యల్ని పరిష్కరించేలా పనిచేస్తామని తెలంగాణ అభివృద్ధి కోసం 2050 పేరుతో ఒక మెగా మాస్టర్ ప్లాన్ ని రూపొందిస్తున్నామని అన్నారు ఎన్నికల ముగియ గానే ఈ విషయంపై సంప్రదింపులు ప్రారంభిస్తామని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version