రేపు ఢిల్లీ కి రేవంత్ రెడ్డి.. ఎందుకంటే..?

-

సీఎం రేవంత్ రెడ్డి రేపు ఢిల్లీకి వెళ్ళబోతున్నారు. ఏఐసీసీ ఎలక్షన్ కమిటీ మీటింగ్లో ఆయన పాల్గొనబోతున్నారు. ఈ సమావేశం తర్వాత ఎంపీ క్యాండిట్ల స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఏఐసిసి ఆమోదం తో రేపు సాయంత్రం కానీ ఎల్లుండి కానీ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ని ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Weightage for Veterinary Assistant Surgeon Recruitment

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఇప్పటికే బీజేపీ 9 మందిని బీఆర్ఎస్ నలుగురు ఎంపి కాండిడేట్లని అనౌన్స్ చేయడం జరిగింది ఇక కాంగ్రెస్ తెలంగాణ ఎంపీ అభ్యర్థుల జాబితా ప్రకటన మీద ఉత్కంఠ నెలకొంది సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీకి వెళ్లడానికి కారణమైతే ఇది. ఎంపీ క్యాండిట్ల మీద స్పష్టత వచ్చే ఛాన్స్ కనబడుతోంది మరి ఏమవుతుంది అనేది చూడాలి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version