మోడీ దేశాన్ని వేలం పెట్టారు: సంజయ్ రౌత్

-

శివసేన నాయకుడు సంజయ్ రౌత్ కాంగ్రెస్ పార్టీ మీద ప్రశంసల వర్షాన్ని కురిపించారు. దేశంలో 70 ఏళ్ల పరిపాలన కాలంలో దాదాపు 50 ఏళ్లు కాంగ్రెస్ ప్రధాన మంత్రులు ని అందించిందని వాళ్లంతా కూడా అద్భుతంగా పని చేశారని నెహ్రూ, లాల్ బహుదూర్ శాస్త్రి, ఇందిరా గాంధీ, మన్మోహన్ సింగ్ వంటి వాళ్ళు పరిపాలనలో దేశం అభివృద్ధి పథంలో నడిచిందని అన్నారు.

వీరంతా కలిసి నిర్మించిన భారతదేశాన్ని మోడీ వేలం వేశారని ప్రధాని పదవికి కూడా వేలంపాట ఉందా..? దానిని కూడా మోడీ వేలం వేశారా అని తీవ్రంగా విమర్శించారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు తర్వాత మోడీ అయిన పార్టీ అధికారం లో ఉండదని బిజెపికి ఓడిపోతామని తెలుసు అందుకని వారు రాముడు పేరు చెప్పుకొని గెలవాలి అనుకుంటున్నారు కానీ రాముడు వారితో లేరని సంజయ్ రౌత్ అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version