సీతక్క చేసిన పనికి ఏకిపారేస్తున్న నెటిజన్స్..!

-

కాంగ్రెస్ మంత్రి ధనసరి అనసూయ సీతక్క మా వయసు లోకి నివాళులు అర్పించారు. అయితే, అది చూసి నెటిజెన్స్ ఆమె పై మండిపడుతున్నారు. ఇటీవల చత్తీస్గఢ్లో జరిగిన కాంకేర్ అనౌన్స్మెంట్లో భూపాల పల్లి జిల్లా చిట్యాల మండలానికి చెందిన మావోయిస్టు అగ్రనేత సుధాకర్ అలియాస్ శంకరన్న ప్రాణాలను విడిచారు. అయితే ములుగు జిల్లా ని పర్యటించిన సీతక్క శంకరన్న చిత్రపటానికి నివాళులు అర్పించారు ఇది చూసి నెటిజెన్స్ ఆమెను ఒక ఆట ఆడుకుంటున్నారు.

మావోయిస్టు దాడిలో చనిపోయిన పోలీసుల్ని ఎందుకు పరామర్శించలేదని అడిగారు చంపింది మీరే నివాళులు అర్పించేది మీరేనా అని అన్నారు. నువ్వు మంత్రివా లేక నక్సలైట్ ఆ అని అన్నారు. ప్రభుత్వం తరఫు పోరాడి చనిపోయిన పోలీసులు నీకు కనబడట్లేదా సిగ్గు లేదా నీకు ఒక నక్సలైట్ కి సపోర్ట్ ఇస్తున్నావు అంటూ సీతక్కని ఏకీపారేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version