ఛాంపియన్ గా టీం ఇండియా.. ప్రైజ్ మనీ ఎంతంటే?

-

ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ నిలిచింది. 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలుపొందింది భారత్. ఈ తరుణంలోనే… 25 ఏళ్ల ప్రతీకారం తీర్చుకుంది భారత్. ఫైనల్‌లో కివీస్‌ను చిత్తుగా ఓడించింది టీమిండియా. ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన మ్యాచ్ లో 4 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ జట్టుపై గెలుపొందింది భారత్. ఫైనల్ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించిన కెప్టెన్ రోహిత్ శర్మ… జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు.

Champions Trophy 2025 prize money How much do India, New Zealand receive

ఇక టీమిండియా ఫ్రైజ్‌ మనీ ఎంతంటే ?

2025 ICC ఛాంపియన్స్ ట్రోఫీలో ఛాంపియన్స్ గా నిలిచిన టీమిండియా $2.24 మిలియన్లు అంటే రూ. 20 కోట్లు గెలుచుకుంది. రెండవ స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ $1.12 మిలియన్లు అంటే రూ. 10 కోట్లు సంపాదించింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version