IPL 2023: నేటి నుంచి ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ప్రారంభం… మొదటి మ్యాచ్ ఎప్పుడు అంటే ?

-

ఐపీఎల్ 2024 టోర్నమెంట్ ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసింది బీసీసీఐ పాలకమండలి. అయితే మొదటి మ్యాచ్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ చాలెంజర్స్ రెండు జట్లు తలపడనున్నాయి.

Chennai Super Kings vs Royal Challengers Bengaluru, 1st Match

ఈ మ్యాచ్ చెన్నైలోని చిదంబరం స్టేడియంలో జరుగుతుంది. భారత కాలమానం ప్రకారం… రాత్రి 8 గంటల ప్రాంతంలో చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ బెంగళూరు మధ్య మ్యాచ్ ప్రారంభం అవుతుంది. ఇక తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. అటు.. బెంగళూరు కెప్టెన్ గా డూప్లిసిస్ ఉంటారు. ఇప్పటివరకు బెంగళూరు జట్టుపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఎక్కువ మ్యాచ్లు గెలిచిన సంగతి తెలిసిందే. మరి ఇవాల్టి మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version