RCB: నాలుగో సారి ఫైనల్స్ కు చేరిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

-

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు దుమ్ములేపింది. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్‌కు చేరుకుంది రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు. తొలి క్వాలిఫయర్ మ్యాచ్‌లో పంజాబ్‌ను చిత్తుగా ఓడించిన బెంగుళూరు… 4 వ సారి ఫైనల్‌కు చేరుకుంది.

Royal Challengers Bengaluru Cruises To The Final Of The IPL 2025 By 8 Wkts
Royal Challengers Bengaluru Cruises To The Final Of The IPL 2025 By 8 Wkts

102 పరుగుల లక్ష్యాన్ని కేవలం 9.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించిన బెంగళూరు….ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ లో ఫైనల్‌కు చేరుకుంది. అంతకు ముందు 14.1 ఓవర్లలో 101
పరుగులకు ఆలౌటైన పంజాబ్ ను ఛేజింగ్ లో కూడా ఒక ఆట ఆడుకుంది. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ ఫైనల్స్ జూన్ 3న ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news