లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి చిక్కిన తూనికల కొలతల శాఖ సీఐ..!

-

ఈ మధ్య కాలంలో రోజు రోజు అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్ల నుంచి ఉన్నతాధికారుల వరకు లంచం తీసుకోనిది ఏ పని చేయడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం ఇవ్వకూడదని నామమాత్రంగా చెబుతున్నారు. కానీ అవినీతి మయంలో అధికారులు వ్యవహరిస్తున్నారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో మహిళా అధికారిని ఏసీబీ వలకు చిక్కింది.

వివరాల్లోకి వెళ్లితే..

Read more RELATED
Recommended to you

Exit mobile version