దొంగల కలకలం…ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి

-

భారతీయ జనతా పార్టీ ఎంపీ డీకే అరుణ‌తో మాట్లాడారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల డీకే అరుణ ఇంట్లో ఆగంత‌కుడు చొర‌బ‌డిన ఘ‌ట‌న‌పై ఆరా తీశారు ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి. ఈ సందర్భంగా త‌న అనుమానాల‌ను ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు డీకే అరుణ‌.

CM Revanth Reddy spoke to Bharatiya Janata Party MP DK Aruna
CM Revanth Reddy spoke to Bharatiya Janata Party MP DK Aruna

ఇక ఈ ఘటనపై దర్యాప్తు జరిపి, డీకే అరుణ ఇంటికి భ‌ద్ర‌త పెంచాలని పోలీస్ శాఖ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news