Telangana: నేడు తెలంగాణ తల్లి విగ్రహానికి భూమి పూజ

-

సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఇవాళ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ పూజా కార్యక్రమం జరగనున్నట్లు సమాచారం.

CM Revanth Reddy will perform Bhumi Puja to the statue of Mother of Telangana at the Secretariat today

రేవంత్ రెడ్డి పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఓ ప్రకటనలో తెలియజేశారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. డిసెంబర్ 9న ఈ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. వాస్తవానికి సచివాలయం బయలకు రాజీవ్‌ గాంధీ విగ్రహం ఏర్పాటు చేసిన తరుణంలో కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అయితే ఆ వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు.. తెలంగాణ తల్లి విగ్రహానికి భూమిపూజ చేయనున్నారని సమాచారం.

Read more RELATED
Recommended to you

Exit mobile version