ఇవాళ సీపీఐ, సీపీఎం నేతల భేటీ.. బీఆర్‌ఎస్‌ తో పొత్తుపై చర్చ

-

ఇవాళ సీపీఐ, సీపీఎం నేతలు భేటీ కానున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు…సీపీఐ, సీపీఎం నేతలు భేటీ కానున్నారు. Cpm కార్యాలయం లో సమావేశం కానున్నారు లెఫ్ట్ పార్టీ నేతలు. ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పోత్తుల పై చర్చ లు జరుపనున్నారు.

Brs పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్చలు లేకపోవడంతో ఇవాళ భేటీ కానున్నారు సీపీఐ, సీపీఎం నేతలు. లెఫ్ట్ పార్టీలు కలిసి పని చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు సీపీఐ, సీపీఎం నేతలు. Cpi.. సీపీఎం పార్టీల నాయకత్వ ఉమ్మడి కమిటీ లపై ఇవాళ కసరత్తు చేయనున్నారు. అలాగే, బూత్ స్థాయి లో ఎంపిక చేసుకున్న నియోజక వర్గాలలో కమిటీలు ఏర్పాటు చేయనున్నారు సీపీఐ, సీపీఎం నేతలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version