మహిళలకు షాక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు

-

బంగారం ఎంత విలువైన వస్తువో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు. ఇక మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్‌ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా… బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు చాలా ఆసక్తి చూపుతారు. ఇక ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్. బంగారం భారీగా పెరుగుతోంది.

 

ఇది ఇలా ఉండగా తాజాగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ నగరంలో బంగారం ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్‌ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 పెరిగి, రూ. 55, 580 గా నమోదు కాగా… అదే స‌మ‌యం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 పెరిగి, రూ. 50, 950 గా ప‌లుకుతుంది. ఇక వెండి ధ‌ర‌లు కూడా భారీగా నమోదు అయ్యాయి. దీంతో కేజీ వెండి ధర రూ. 1000 పెరిగి, రూ. 75,500 గా నమోదు అయింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version