హైడ్రా సేవలు బంద్… రూ. 45 వేలు జీతం ఇవ్వాలని డిమాండ్

-

హైడ్రా సేవలు బంద్ కానున్నాయి. జీతాలు తగ్గించడంతో విధులు బహిష్కరించారు హైడ్రా మార్షల్స్. దింతో ఎమర్జెన్సీ సేవలు, ఆగిపోయిన 51 హైడ్రా వాహనాలు నిలిచిపోయాయి. హైడ్రా ఉద్యోగులకు రూ.7000 జీతం తగ్గిస్తూ ఇటీవల జీవో విడుదల చేసింది ప్రభుత్వం. దీంతో విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు హైడ్రా మార్షల్స్.

Hydra services , Hydra services shut down
Hydra services , Hydra services shut down

హైడ్రా కంట్రోల్ వద్ద నిలిచిపోయిన ఎమర్జెన్సీ సేవలు, 51 హైడ్రా వాహనాలు ఆగిపోయారు. హైదరాబాద్ నగరంలోని 150 డివిజన్లలో హైడ్రా సేవలకు అంతరాయం ఏర్పడింది. రేవంత్ రెడ్డి డిల్లీ నుండి వచ్చాక చర్చిస్తామని, అప్పటివరకు ఆగకపోతే రాజీనామా పత్రాలపై సంతకం చేయండి అంటూ మార్షల్స్ కు తెలిపారు హైడ్రా అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news