తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపు ?

-

మహిళలకు ఫ్రీ బస్ ప్రయాణ సౌకర్యం నేపథ్యంలో చార్జీలు పెంచబమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. సంస్థ ఆదాయం పెంచే ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. ఎప్పటికప్పుడు ఆర్టీసీకి నిధులు సమకూరుస్తామని చెప్పారు.

Free RTC bus travel for all of them from today

మహాలక్ష్మి పథకం కింద సగటున రోజుకు 27 లక్షల మంది ప్రయాణిస్తున్నారని తెలిపారు. మరోవైపు ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని మంత్రి పొన్నం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version