Komuravelli : నేటి నుంచి కొమురవెల్లి మల్లన్న జాతర..

-

Komuravelli Mallanna : సిద్దిపేట జిల్లాలోని కొమురవెల్లి మల్లన్న జాతర నేటి నుంచే ప్రారంభం కానుంది. ఇవాళ కొమురవెల్లి మల్లన్న సన్నిధిలో నేడు పట్నం ఆదివారంగా జాతర కొనసాగనుంది. ఈ తరుణంలోనే.. కొమురవెల్లి మల్లన్న ఆలయంలో భక్తుల రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది.

Komuravelli Mallanna

ఇక ఇవాళ తెల్లవారుజాము నుంచి స్వామివారి కోనేట్లో పుణ్య స్థానం ఆచరించి క్యూలైన్ లలో స్వామివారి దర్శించుకుంటున్నారు కొమురవెల్లి మల్లన్న భక్తులు. ఇక అటు పట్నాలు, బోనాలు కొమురవెల్లి మల్లన్న కు సమర్పిస్తున్నారు భక్తులు. కొమురవెల్లి మల్లన్న స్వామివారి శ్రీఘ్ర దర్శనానికి ఐదు గంటలు, ధర్మ దర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతుంది. కొమురవెల్లి మల్లన్న గుట్ట మీద ఉన్న రేణుక ఎల్లమ్మ తల్లికి బోనాలు సమర్పించుకుంటున్నారు భక్తులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version