నాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు – మల్లారెడ్డి సంచలనం

-

నాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అంటూ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం లో కేంద్ర మంత్రి , బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి నీ కలిసి వివాహ ఆహ్వాన పత్రిక ను ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లా రెడ్డి, ఎంఎల్ఏ రాజశేఖర్ రెడ్డి.

mallareddy comments on chandrababu

అనంతరం మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లా రెడ్డి మాట్లాడుతూ… నాకు రాజకీయ భిక్ష పెట్టిందే చంద్రబాబు నాయుడు అన్నారు. ఆయన దయ వల్లనే ఎంపి అయ్యానని పేర్కొన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి. టిడిపి, బీజేపీ పొత్తు ఉన్నప్పుడే నేను ఎంపి అయ్యానని పేర్కొన్నారు. కిషన్ రెడ్డి తో రాజకీయాలు మాట్లాడలేదన్నారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి. రెండు రోజుల కిందట కూడా చంద్రబాబు ఇంటికి వెళ్లి పెళ్లి కార్డు ఇచ్చారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి.

Read more RELATED
Recommended to you

Exit mobile version