హైదరాబాద్ లో దారుణం..కదులుతున్న ట్రావెల్ బస్సులో అత్యాచారం !

-

 

హైదరాబాద్ లో దారుణం చోటు చేసుకుంది. విజయవాడ వెళుతున్న ట్రావెల్ బస్సులో అత్యాచారం జరిగింది. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడ వెళుతున్న ట్రావెల్ బస్సులో వివాహిత (28) పై అత్యాచారం జరిగింది. సెప్టెంబర్ 18న జరిగిన ఈ ఘటన…తాజాగాలో వెలుగులోకి వచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి రావడంతో… పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Married woman raed in travel bus

బాధితురాలు ఓ ట్రావెల్స్ బస్సులో కూకట్ పల్లి నుంచి విజయవాడ వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. సెప్టెంబర్ 22న అంటే నేడు చౌటుప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న చౌటుప్పల్ పోలీసులు…వెంటనే కూకట్ పల్లికి బదిలీ చేశారు. దీంతో ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.. బాధితురాలు జర్నీ చేసిన ట్రావెల్స్ బస్సు వివరాల ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version