తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామికి ఘోర అవమానం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామిపై దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామిపై మొక్కజొన్న బుట్ట విసిరారు ఓ వ్యక్తి. దింతో దాడి చేసిన వ్యక్తిని కాంగ్రెస్ నాయకులు చితక బాదారు.

మెదక్ కాంగ్రెస్ బహిరంగ సభలో వాహనంపై ఇన్ఛార్జ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి వివేక్ వెంకట్ స్వామి మాట్లాడుతున్న క్రమంలో మొక్కజొన్న బుట్ట విసిరారు వ్యక్తి. దీంతో అతన్ని చితక బాదారు కాంగ్రెస్ నాయకులు. వెంటనే స్పందించిన ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అరెస్ట్ చేసారు.
మంత్రి వివేక్ వెంకట్ స్వామి పై మొక్కజొన్న బుట్ట విసిరిన వ్యక్తి.. అతన్ని చితక బాదిన కాంగ్రెస్ నాయకులు
మెదక్ కాంగ్రెస్ బహిరంగ సభలో వాహనంపై ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ మాట్లాడుతున్న క్రమంలో మొక్కజొన్న బుట్ట విసిరిన వ్యక్తి
దీంతో అతన్ని చితక బాదిన కాంగ్రెస్ నాయకులు
వెంటనే స్పందించిన… pic.twitter.com/8tO26aL2Ft
— Telugu Scribe (@TeluguScribe) July 17, 2025