MLA Seethakka : సీతక్క కొడుకు ఘరానా మోసం..దళిత బంధు ఇప్పిస్తానని !

-

MLA Seethakka : ములుగు కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే సీతక్క కొడుకు ఘరానా మోసానికి పాల్పడినట్లు సమాచారం అందుతోంది. దళిత బంధు ఇప్పిస్తానని ఎమ్మెల్యే సీతక్క కొడుకు ఓ వ్యక్తిని మోసం చేశాడట. దళిత బందు ఇప్పిస్తా అని రూ. 3 లక్షలు వసూలు చేసి మోసం చేశాడట ములుగు ఎమ్మెల్యే సీతక్క కుమారుడు.

MLA Seethakka’s son cheate

వివరాల్లోకి వెళితే… ములుగు ఎమ్మెల్యే సీతక్క అలియాస్ ధనసరి అనసూయ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. దళిత బంధు ఇప్పిస్తా అని సీతక్క కుమారుడు సూర్య కాంగ్రెస్ వార్డు మెంబర్ అంకేశ్వరపు దయాకర్ నుంచి రూ. 3 లక్షలు వసూలు చేసి మోసం చేశాడు. ములుగు అంబేద్కర్ చౌరస్తా దగ్గర తన నుంచి డబ్బు తీసుకున్నట్లు అతను ఒప్పుకున్నాడు. తనకు న్యాయం చేయాలంటూ ధర్నాకు దిగాడు. ములుగు అంబేద్కర్ చౌరస్తా దగ్గర మోసం చేశాడు అంటూ ధర్నాకు దిగాడు బాధితుడు. అయితే.. ఎన్నికల సమయంలో సీతక్క ఈ వివాదంలో చిక్కుకోవడం చర్చనీయాంశంగా మారింది.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version