జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..40కి పైగా ఆవులు మృతి

-

More than 40 cows died in a serious road accident in Janagama district: జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జనగామ జిల్లా పాలకుర్తి మం. వావిలాల గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అక్రమంగా ఆవులను తరలిస్తున్న డీసీఎం వ్యాన్ బోల్తా పడింది.

More than 40 cows died in a serious road accident in Jangaon district

ఈ తరుణంలోనే 40కి పైగా ఆవులు అక్కడికక్కడే మృతి చెందాయి. 60కి పైగా ఆవులకు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సహాయంతో ఆవులను బయటకు తీస్తున్నారు పోలీసులు. సుమారు 100కు పైగా ఆవులు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. అర్థరాత్రి హైదరాబాద్ కు అక్రమంగా ఆవులను తరలిస్తుండగా ప్రమాదం జాటుచేసుకుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version