తెలంగాణలో హీటెక్కిన రాజకీయం.. ఢిల్లీ చేరుకున్న గవర్నర్ తమిళిసై

-

తెలంగాణలో రాజకీయం హిట్ ఎక్కింది. తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ హస్తినకు చేరుకున్నారు. ఆమె నేడు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ తో మర్యాదపూర్వకంగా సమావేశం కానున్నారు. అనంతరం పలువురు కేంద్ర మంత్రులు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో కూడా భేటీ అవుతారని టాక్ వినిపిస్తుంది. దీంతో తమిళిసై కేంద్ర మంత్రులతో ఏ ఏ అంశాలపై డిస్కస్ చేస్తారనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.

తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలు, రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలు, బండి సంజయ్ పాదయాత్ర నిరుపివేత, రాజాసింగ్ వ్యవహారం పై గవర్నర్ తమిళిసై కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version