జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు రాహుల్ : సీఎం రేవంత్ రెడ్డి

-

భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభం కాబోతున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దేశాన్నే ఇల్లుగా జనాన్నే కుటుంబ సభ్యులుగా చేసుకున్న నాయకుడు. సామాన్యుడి సమరమై.. మధ్య తరగతి గమ్యమై.. పేదవాడి గమనమై, ఆడబిడ్డల ధైర్యమై, యువత ఆశల సారథై, రైతు కష్టం తీర్చే కర్షకుడై కదులుతొన్న మరో మహా యాత్ర జైబోలో భారత్ న్యామ్ యాత్ర అని రాహుల్ కి సంబంధించిన వీడియోని షేర్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి.

భారత్ జోడ్ న్యాయ్ యాత్రపై సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆసక్తికర ట్వీట్ ను సాహిత్య రూపంలో రాసుకొచ్చారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి రాసిన ఆ సాహిత్యపు మాటలు వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version