ప్రమాదం అంచున తెలంగాణ… – ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ సంచలనం !

-

ప్రమాదం అంచున తెలంగాణ ఉందని… పాతాళంలోకి పడిపోయిందని అన్నారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్. గురుకుల పాఠశాలల జీవో కూడా చదవలేని దద్దమ్మ ముఖ్యమంత్రిగా ఉన్నారని బాంబ్‌ పేల్చారు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్.

rs praveen in telangana bhavan

తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్వీ సమావేశంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… బంజరు తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చిన KCRను ఓడించారని ఆవేదన వ్యక్తం చేశారు. కోటి మంది విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు పునాది వేసింది కేసీఆర్ అన్నారు. నేడు.. మళ్లీ బంజరు తెలంగాణగా మార్చడానికి కుట్ర చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటూ విరుచుకుపడ్డారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్.

Read more RELATED
Recommended to you

Exit mobile version