నేడు కల్వకుర్తిలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన….కారణం ఇదే

-

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లాకు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి వెళ్లనున్నారు. నేడు కల్వకుర్తి లో సియం రేవంత్ రెడ్డి పర్యటన ఉంటుంది. మాజీ కేంద్ర మంత్రి సూదిని జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహావిష్కరణ కు హాజరు కానున్నారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి.

CM Revanth Reddy announced that new ration cards will be issued soon regardless of Arogyashri

ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం 3:30 నిముషాలకు బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్ లో కల్వకుర్తికి పయనం అవుతారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి. నాలుగు గంటలకు పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ మైదానంలో భహిరంగ సభలో పాల్గొంటారు తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి. ఇక ఇవాళ సాయంత్రం 5గంటలకు కొట్రా ఎక్స్ రోడ్డులో జైపాల్ రెడ్డి కాంస్య విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్‌ రెడ్డి వస్తున్న తరుణంలో భారీగా జనసమీకరణ చేసేందుకు కల్వకుర్తి కాంగ్రెస్ నాయకులు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version