శ్రీశైలం భక్తులకు బిగ్ అలెర్ట్. జులై 1 నుంచి శ్రీశైలం ఇష్టకామేశ్వరి ఆలయ యాత్రకు బ్రేక్ పడింది. జులై 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 31 వరకు యాత్రను నిలిపి వేశారు అటవీశాఖ అధికారులు. పులుల సంతానోత్పత్తి సమయం కావడంతో ఇష్టకామేశ్వరి ఆలయ సందర్శనకు విరామం ఇచ్చారు అటవీశాఖ అధికారులు.

జంగిల్ రైడ్ పేరుతో ఇష్టకామేశ్వరి ఆలయానికి వాహనాలు నడుపుతోంది అటవీశాఖ.