హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతానికి భంగం కలిగిస్తే తాట తీస్తాం – తెలంగాణ డీజీపీ

-

 

హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతానికి భంగం కలిగిస్తే తాట తీస్తామని వార్నింగ్‌ ఇచ్చారు తెలంగాణ డీజీపీ జితేందర్. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండని సిపిలకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఆదేశాలు ఇచ్చారు. చట్టాన్ని ఎవరు కూడా తమ చేతుల్లోకి తీసుకోవద్దని కోరారు.ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ ఐపిఎస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు.

Telangana DGP Jitender key orders on brs party leaders

హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాత0 కలిగిస్తే ఊరుకునేది లేదని… హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతానికి భంగం కలిగిస్తే చర్యలు తప్పవని వార్నింగ్‌ ఇచ్చారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే చర్యలు తీసుకోండని పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు తెలంగాణ డీజీపీ జితేందర్.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version