కేంద్రం ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు

-

ఇవాళ్టికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. 10 ఏళ్లు పూర్తయింది. ఈ తరుణంలోనే.. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలను గోల్కొండ కోటలో అధికారికంగా నిర్వహించనున్నారు. వేడుకల్లో పాల్గొననున్న మంత్రి కిషన్ రెడ్డి జాతీయ పథకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభిస్తారు.

ఢిల్లీలో ఈ వేడుకలను నిర్వహించిన కేంద్రం మొదటిసారిగా హైదరాబాద్ లో నిర్వహిస్తోంది. ఇక ఇటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహిస్తోంది. 20 రోజులకు పైగా తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version