నేడు కాంగ్రెస్ లో చేరనున్న తుమ్మల, జిట్ట, యెన్నం శ్రీనివాసరెడ్డి

-

బీఆర్ఎస్ పార్టీకి తుమ్మల నాగేశ్వరరావు రాజీనామా చేశారు. ఈ మేరకు లేఖ కూడా రిలీజ్‌ చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఇక ఇవాళ మల్లిఖార్జున ఖర్గే సమక్షంలో నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు తుమ్మల నాగేశ్వరరావు, జిట్ట బాలకృష్ణ రెడ్డి, యెన్నం శ్రీనివాసరెడ్డి.

Tummala, Jitta and Yennam Srinivasa Reddy will join the Congress today

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక అంతుకు ముందుకు బీఆర్ఎస్ పార్టీరి రాజీనామా చేశారు తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు రాజీనామా లేఖను ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్​కు పంపించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీలో తనకు సహకరించిన వారందరికి తుమ్మల ధన్యవాదాలు చెప్పారు తుమ్మల. అలాగే తన నిర్ణయం ఏదైనా.. ఎల్లప్పుడూ తన వెంటనే ఉన్న అనుచరులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు తుమ్మల. ఇది ఇలా ఉండగా, తుమ్మల… పాలేరు నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version