సామాన్యులకు షాక్.. భారీగా పెరిగిన కూరగాయల ధరలు…!

-

తెలుగు రాష్ట్రాలలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. వర్షాకాలం వచ్చినప్పటికీ వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడిపై తీవ్రంగా ప్రభావం పడుతుంది. పలు ప్రాంతాలలో కిలో పచ్చిమిర్చి రూ. 100, బీన్స్ రూ. 90, చిక్కుడు రూ. 50-75, క్యాప్సికం రూ.75, టమాట రూ. 45-50, బెండకాయ కేజీ రూ. 45గా ఉన్నాయి.

veg
Vegetable prices have increased dramatically in Telugu states

వారానికి సరిపడా 500 రూపాయలు పెట్టి కూరగాయలు కొనుగోలు చేసేవారు ధరలు విపరీతంగా పెరగడంతో కూరగాయలు ఎలా కొనుగోలు చేయాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఈ విషయం పైన తప్పకుండా చర్యలు చేపట్టాలని కూరగాయల ధరలను దించాలని అంటున్నారు. లేకపోతే సామాన్య మానవులపై అధికంగా ప్రభావం పడుతుందని వారు అనేక రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news