BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ఎట్టకేలకు చిక్కిన ఎలుగుబంటి

-

BREAKING : శ్రీకాకుళం జిల్లాలో ముప్ప తిప్పలు పెట్టిన ఎలుగు బంటి కథ సుఖాంతం అయింది. శ్రీకాకుళం జిల్లాలో ఎలుగుబంటిని అటవీ అధికారులు పట్టుకున్నారు. ఎలుగు బంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి పట్టుకుంది అటవీ సిబ్బంది.. కిడి సింగిలోని పశువుల పాకలో ఎలుగుబంటిని పట్టుకున్న అటవీ సిబ్బంది….ఎలుగుబంటికి మత్తు ఇంజక్షన్‌ షూట్‌ చేసి పట్టుకున్నారు.

వజ్రపు కొత్తూరు మం. కిడిసింగి వద్ద స్థానికులపై నిన్న ఎలుగుబంటి దాడి నిన్న ఎలుగుబంటి దాడిలో పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. దీంతో దాదాపు 8 మందిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు అధికారులు. ఎలుగు బంటి విజృంభించడంతో.. అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగి.. దాన్ని పట్టుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version