జవహర్ నగర్‌లో 3 శునకాలను కొట్టిచంపిన ముగ్గురు వ్యక్తులు

-

విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఒకే దగ్గర మూడు కుక్కలను రౌండప్ చేసి వారు విమేడ్చల్ జిల్లా పరిధిలోని జవహర్ నగర్ దారుణం చోటుచేసుకుంది. ముగ్గురు వ్యక్తులు కలిసి మూడు శునకాలను దారుణంగా కర్రలతో కొట్టి చంపారు. దీనికి సంబంధించి చక్షణా రహితంగా కర్రలతో కొట్టి చంపారు.

 

దీంతో కడుపుతో ఉన్న ఓ కుక్కతో సహ మొత్తం మూడు కుక్కలు మృతి చెందాయి. ఈ ఘటనను స్థానికంగా ఉన్న ఓ షాపులో నంచి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ కావడంతో పెట్ లవర్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ ముగ్గురిపై పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తుండగా.. జవహర్ నగర్‌లో వచ్చి పోయే వారిని కరుస్తున్నాయనే కారణంతో వాటిని చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version