పొటెత్తిన భక్తులు..తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ఠ్..!

-

తిరుమలకు వెళ్లే భక్తులకు అలర్ఠ్..సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వరుసగా సెలవులు ఉన్న తరుణంలో తిరుమల శ్రీ వారి వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు శ్రీవారి భక్తులు. దీంతో… టోకేన్ లేని తిరుమల శ్రీ వారి భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది.

ttd 300 rs darshan online booking availability

71133 మంది భక్తులు నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు. 35502 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 3.28 కోట్లుగా నమోదు అయింది.

తిరుమల..వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్న భక్తులు

టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 24 గంటల సమయం

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 71133 మంది భక్తులు

తలనీలాలు సమర్పించిన 35502 మంది భక్తులు

హుండి ఆదాయం 3.28 కోట్లు

Read more RELATED
Recommended to you

Exit mobile version