BREAKING : చంద్రబాబుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు. జులై 4వ తేదీన ప్రధాని మోడీ ముఖ్య అతిధిగా జరిగే అల్లూరి జయంతి వేడుకలకు హాజరు కావాలని…తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయిడుకు కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ రాశారు.

పార్టీ తరపున ప్రతినిధిని పంపాలని కోరిన కిషన్ రెడ్డి…చంద్రబాబు నాయిడుకు కు లేఖ రాశారు. దీంతో భీమవరంలో జరిగే కార్యక్రమానికి టీడీపీ తరపున హాజరు కానున్నారు అచ్చెన్నాయుడు. కాగా జులై 4వ తేదీన ప్రధానమంత్రి మోడీ భీమవరం వస్తున్నారు అని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల జీవితాలను ప్రజలకు వివరిస్తామని.. అల్లూరి సీతారామరాజు తరహాలో ఎంతో మంది త్యాగాలను మోడీ వివరిస్తున్నారు… మోడీ భీమవరం సభలో అల్లూరి సీతారామరాజు త్యాగాలు దేశ వ్యాప్తంగా చాటి చెబుతారని బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version