నన్ను చంపేస్తారనుకున్నా: వరలక్ష్మి

-

బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మాలిన దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘వీరసింహారెడ్డి’. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్ర విజయోత్సవం హైదరాబాదులో జరిగింది. ఈ కార్యక్రమంలో వరలక్ష్మీ శరత్ మాట్లాడుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

“ఈ సినిమాలో రామ్ లక్ష్మణ్ మాస్టర్స్ కంపోజ్ చేసిన ఫైట్స్ చూసి షాక్ అయ్యాను. ఆ ఫైట్స్ చూస్తే జై బాలయ్య, జై బాలయ్య అని అరిచి గొంతు పోయింది. ఈ సినిమా తర్వాత నేను బాలయ్యకి పెద్ద ఫ్యాన్ అయిపోయాను” అని ఆమె అన్నారు.అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఇంకా మాట్లాడుతూ, “భానుమతి పాత్ర ఇంత గొప్పగా డిజైన్ చేసిన గోపీచంద్ మలినేని గారికి థాంక్స్ చెబుతున్నాను” అంటూ ఆమె చెప్పుకొచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version