ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో విరాట్‌ కోహ్లీ..వీడియో వైరల్

-

టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్‌ ఏ క్రికెటర్‌ కు ఉండదు. అలాంటి విరాట్‌ కోహ్లీ… జనాలలోకి వస్తే.. ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేస్తారు. అయితే, ఈ తరుణంలోనే, ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయంలో విరాట్‌ కోహ్లీ ప్రత్యక్ష మయ్యారు.

విరాట్‌ కోహ్లీ తో పాటు.. అనుష్క శర్మ కూడా ఉజ్జయినీ మహాకాలేశ్వర్‌ ఆలయానికి వచ్చి… శివున్ని దర్శనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్‌ గా మారింది. కాగా, ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో కూడా భారత్ పరాజయం పాలైంది. ఇండోర్ లోని హోల్కర్ స్టేడియం లో జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్ మూడో రోజు తొలి సెషన్ కే ముగిసిపోయింది. టీమిండియా టెస్టు చరిత్రలో అత్యంత ఘోర పరాజయాల్లో ఇండోర్ టెస్టు కూడా ఒకటిగా నిలిచిపోతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version