మహిళ తల నరికి.. సంగారెడ్డిలో మరో దారుణం

-

సంగారెడ్డి జిల్లాలో మరో దారుణం చోటుచేసుకుంది..నారాయణ్‌ఖేడ్‌ మండలం అనంతసాగర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది..అణుశమ్మ అనే మహిళను గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు..మహిళను నరికి చంపి తలను, మొండాన్ని వేరు చేశారు..మెండాన్ని తలను అక్కడే వదిలి వెళ్లారు..ఈ దారుణం ఘటనపై స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు..హత్య జరిగి తీరుపై స్థానికులు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు..అక్రమ సంబంధం కారణంగానే భర్త హత్య చేసినట్లు స్థానికులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version