టీడీపీ, జనసేన, బీజేపీ పై వైవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు…!

-

ఏపీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అన్ని పార్టీలు ఎన్నికల ప్రచారంపై ఫోకస్ పెడుతున్నారు ఇప్పటికే అధికార వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులని ప్రకటించింది ప్రచారంతో దూసుకు వెళుతుంది సిద్ధం సభ తో హీట్ పెంచారు. 55 రోజుల ఎన్నికల ప్రచార ప్రణాళిక అమలుపై ఉత్తరాంధ్ర ఎమ్మెల్యేలు అభ్యర్థులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యసభ సభ్యులు వై వి సుబ్బారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు.

ఎన్నికల ప్రచారంగా కీలక వ్యాఖ్యలు చేశారు ఐదేళ్ల అభివృద్ధి సంక్షేమాన్ని ప్రజలు ముందు చర్యకు పెట్టేందుకు సిద్ధమని సవాల్ చేసారు. మా ఎన్నికల ప్రచారాన్ని ఫాలో అయ్యే దుస్థితిలో కూటమి ఉందని టిడిపి జనసేన బిజెపి కూటమిపై సెటైర్లు వేశారు. సిద్ధం సభల తర్వాత బహిరంగ సభ పెట్టుకొని ధైర్యం కూడా చేయలేకపోయారని అన్నారు ఢిల్లీ నుండి ప్రధాని నరేంద్ర మోడీ వస్తే తప్ప ఎన్నికల ప్రచారం చేయలేదని ఆ పరిస్థితుల్లో ఉన్నారని దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version