అభ్యర్థులు
భారతదేశం
ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...
Latest News
BIG BREAKING : పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత
పాకిస్థాన్ దేశానికి మరో బిగ్ షాక్ తగిలింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్ కు విషాదం రూపంలో షాక్ తగిలింది. పాక్ మాజీ అధ్యక్షుడు...
Telangana - తెలంగాణ
BREAKING : తెలంగాణ బడ్జెట్ కు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదం
BREAKING : తెలంగాణ బడ్జెట్ కు కేసీఆర్ మంత్రివర్గం ఆమోదం తెలిపింది. తెలంగాణ బడ్జెట్ కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ఈ మేరకు ఆర్థిక మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు....
Schemes
List of Central Government Schemes 2023: ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో అదిరే ప్రయోజనాలు..!
కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. ఈ స్కీమ్స్ వలన చాలా బెనిఫిట్స్ ని పొందొచ్చు. అయితే మరి ఏయే స్కీమ్స్ వలన ఎలాంటి లాభాలని పొందొచ్చు అనేది ఇప్పుడే చూసేద్దాం.
పీఎం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
BREAKING : ఏపీ కానిస్టేబుల్ ఫలితాలు విడుదల..ఇలా చెక్ చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ రాత పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. 6,100 కానిస్టేబుల్ పోస్టులకు జనవరి 22న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించారు. 5,09,579 మంది అభ్యర్థులు అప్లై చేసుకోగా, 4,58,219 మంది పరీక్ష రాశారు.
ఇందులో 95,208...
Telangana - తెలంగాణ
పొంగులేటి పాలిటిక్స్..షర్మిలకు బెనిఫిట్ చేస్తున్నారా?
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేస్తున్న రాజకీయం ఆసక్తికరంగా మారింది. ఆయన బిఆర్ఎస్ పార్టీకి దూరం జరిగి..సొంతంగా ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఇంతకాలం బిఆర్ఎస్ పార్టీలో ఉన్నా...