ఆమ్ ఆద్మీ పార్టీ
రాజకీయం
12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరు.. కారణమదేనా?
ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సీఎం అధికారిక నివాసంలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినట్లు సమాచారం. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే దిలీప్...
భారతదేశం
జ్యుడీషియల్ కస్టడీలో సత్యేందర్ జైన్.. మరో 14 రోజులు!
మనీలాండరింగ్ కేసులో ఆరోపణలపై ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరో 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో సత్యేందర్ జైన్ను కోర్టులో హాజరుపరిచారు. అతని బెయిల్ కోసం జైన్...
భారతదేశం
ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...
రాజకీయం
కొడుకు రెండుసార్లు ఎమ్మెల్యే అయ్యాడు.. కానీ తండ్రిది పంక్చర్ షాపు..!
కుమారులు ఎంత ప్రయోజకులైనప్పటికీ తాను మాత్రం టైర్లు పంక్చర్ చేసే వృత్తిని కొనసాగిస్తున్నాడు ఓ తండ్రి. ఇటీవల ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ అమోఘ విజయాన్ని సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం విదితమే. దేశంలో ‘ఆప్’ ఒక సంచలనమైతే, ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు సామాన్యులుగా జీవిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నారు....
రాజకీయం
బీజేపీకి మరో దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఆప్..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్... 62 గెలవగా... బీజేపీ 8 గెలుచుకుంది. బీజేపీ గతంలో కంటే 5 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలవగలిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకుని ఉత్సాహంలో ఉన్న ఆప్ ని...
offbeat
ఢిల్లీ మళ్ళీ అరవింద్ కేజ్రివాల్ దే…! మెజారిటి క్రాస్…!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్ చెప్పింది నిజమే అయింది. అరవింద్ కేజ్రివాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం 41 స్థానాల్లో ఆప్ ముందంజలో ఉండగా బిజెపి కేవలం 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ 3 స్థానాల్లో లీడింగ్ లో...
రాజకీయం
బీజేపీ అభ్యర్థి, మాజీ క్రికెటర్ గంభీర్ నన్ను వేశ్య అన్నాడు.. ఆప్ ఎంపీ అభ్యర్థి అతిషి సంచలన ఆరోపణలు..!
ఆమ్ ఆద్మీ పార్టీ తూర్పు ఢిల్లీ లోక్సభ అభ్యర్థి అతిషి.. బీజేపీ అభ్యర్థి గౌతం గంభీర్పై సంచలన ఆరోపణలు చేసింది.
లోక్సభ ఎన్నికలు ఏమోగానీ దేశంలోని పలు ప్రధాన రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఇంకా పలు దశల్లో ఎన్నికలు పూర్తి కావల్సి ఉన్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో...
Latest News
కళ్ల గురించి ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్.. చెవి రింగులకు కంటి చూపుకు సంబంధమా..!!..
కళ్లు లేనిది జీవితం లేదు.. లైఫ్ అంతా అంధకారమే.. కళ్లలో చాలా రకాలు ఉంటాయి. నీలి కళ్లు ఉండేవారు మాత్రం ఒకే వ్యక్తి నుంచి వచ్చినట్లు...
Telangana - తెలంగాణ
చిన్న దొర అబద్ధాల ప్రసంగం..కొత్తొక వింత.. పాతొక రోత – షర్మిల
మంత్రి కేటీఆర్ పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. కొత్తొక వింత.. పాతొక రోత అన్నట్లుగా ఉంది చిన్న దొర అబద్ధాల ప్రసంగం. నిజాలు కప్పిపుచ్చి, అబద్ధాలు వల్లించడం ఆయనకే చెల్లింది....
Telangana - తెలంగాణ
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం
BREAKING : నిజామాబాద్ జిల్లాలో భూకంపం ఒక్కసారిగా కలకలం రేపింది. నిజామాబాద్తో పాటు పరిసర ప్రాంతాల్లో ఆదివారం ఉదయం భూకంపం చోటు చేసుకుంది. రిక్టర్ స్కేల్ పై 3.1 తీవ్రత నమోదైంది. భూమి...
Telangana - తెలంగాణ
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తా – కేటీఆర్ కు రఘునందన్ సవాల్
నాకు పరపతి ఏంటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తానని తెలంగాణ మంత్రి కేటీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు సవాల్ విసిరారు. నిన్న అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమే – మంత్రి అమర్నాథ్
పవన్ కళ్యాణ్.. టీడీపీలో ఒక సీనియర్ కార్యకర్త మాత్రమేనని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు మంత్రి అమర్నాథ్. పవన్, చంద్రబాబు లు లోకేష్ ను చెరో భుజం పై మోయడానికి సిద్ధమయ్యారని ఆగ్రహించారు. కాపులను...