గల్లంతు
క్రైమ్
ఈత కొట్టేందుకు వెళ్లి.. హైదరాబాద్ యువకులు గల్లంతు..!!
సిద్ధిపేట జిల్లాలో విషాద ఘటన సంభవించింది. సిద్దిపేటలోని కొండపోచమ్మ జలాశయంలో హైదరాబాద్కు చెందిన ఇద్దరు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. జలాశయంలో ఈత కోసం దిగిన ఆ యువకులు.. లోతు ఎక్కువగా ఉండటంతో నీటిలో మునిగారు. దీంతో వారిద్దరు గట్టిగా కేకలు వేయడం మొదలు పెట్టారు. ఆ అరుపులు విన్న స్థానికులు పరుగెత్తుకుని రాగా.....
Latest News
ముందస్తు ఎన్నికలపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ముందస్తు ఎన్నికలపై కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తానని స్పష్టం చేశారు....
వార్తలు
స్ఫూర్తి: మిరియాల పంటతో రూ.17 లక్షల ఆదాయం.. ఈ రైతుని ఆదర్శంగా తీసుకోండి మరి..!
చాలామంది రైతులు కష్టాలు పడుతూ ఉంటారు పంట చేజారిపోవడం లేదంటే పంట నాశనం అయిపోవడం లేకపోతే పండిన పంటకి లాభాలు సరిగ్గా రాకపోవడం... ఇలా ఏదో ఒక సమస్యని రైతులు ఎదుర్కొంటూ ఉండొచ్చు....
Telangana - తెలంగాణ
మంత్రి కేటీఆర్ కు బండి సంజయ్ సవాల్
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముందస్తు ఎన్నికలకు బిజెపి జాతీయ నాయకత్వం సిద్ధంగా ఉందా అని తెలంగాణ మంత్రి కేటీఆర్ సవాల్...
ఆరోగ్యం
క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!
చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. చాలా సందర్భాల్లో కుటుంబంలో ఎవరికైనా క్యాన్సర్...
వార్తలు
నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!
శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...