టెక్నాలజీ
భారతదేశం
షాకింగ్ ప్రయోగం.. జపాన్ శాస్త్రవేత్తలు ఏం చేశారో తెలుసా?
మీకు అందరికీ రోబోల గురించి తెలిసే ఉంటుంది. మొత్తం మెటల్ బాడీతో పని చేసే యంత్రం. ఈ రోబోలు ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాయి. అయితే మీకు సైబోర్గ్ గురించి తెలుసా?. ఇది సగం జీవం, సగం రోబో కలగలిపిన టెక్నాలజీ. దీన్నే సైబోర్గ్ అంటారు. టెక్నాలజీకి మారుపేరైన జపాన్ శాస్త్రవేత్తలు మనుషులపై నేరుగా...
భారతదేశం
మీ స్మార్ట్ ఫోన్లో ఈ యాప్స్ ఉన్నాయా? అయితే జాగ్రత్త!
ప్రస్తుతం టెక్నాలజీ మరింత అభివృద్ధి చెందింది. దీంతో స్మార్ట్ ఫోన్ల వాడకం అధికమైంది. పెరుగుతున్న టెక్నాలజీతోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయి. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లలో మాల్వేర్ సాఫ్ట్ వేర్లను పంపిస్తూ యూజర్ల డేటాను సైబర్ నేరగాళ్లు కొల్లగొడుతున్నారు. ఈ క్రమంలో రకరకాల మాల్వేర్ సాఫ్ట్ వేర్లు తయారయ్యాయి. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే...
offbeat
వాట్సాప్ రెండు ఫోన్స్ లో వాడొచ్చా…?
వాట్సాప్... ఈ రోజుల్లో ఈ పేరు వినకుండా జీవితం ముందుకు వెళ్ళే అవకాశం లేదు అనే మాట అక్షరాలా నిజం. వాట్సాప్ లేకుండా మన జీవితంలో ఏ ఒక్కటి కూడా జరిగే అవకాశం లేదు అనేది వాస్తవం. ప్రతీ రోజు కూడా వాట్సాప్ తన వినియోగ దారుల కోసం అప్డేట్ అవుతూ వస్తుంది. అయితే...
offbeat
ఇదే యూట్యూబ్ ఫస్ట్ వీడియో.. నేటికి 15 ఏళ్ళు…!
యుట్యూబ్... మన జీవితంలో ప్రతీ రోజు ఏదోక సందర్భంలో దీన్ని వాడుతూనే ఉంటాం. స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతీ ఒక్కరు కూడా దీనిని వినియోగిస్తూ ఉంటారు. వినోదం కోసం, వ్యాపారం కోసం, సమాచారం కోసం, చదువు కోసం ఇలా ఎన్నో రకాలుగా దీన్ని వాడుతూ ఉంటారు జనాలు. మన జీవితంలో భాగం అయిపోయిన దానిలో...
offbeat
ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్.. మెమోరియలైజేషన్
ఫేస్బుక్ కి చెందిన ఇన్స్టాగ్రామ్ కీలక ఫీచర్ ని యాడ్ చెయ్యాలని భావిస్తుంది. అకౌంట్ మెమోరియలైజేషన్ ఫీచర్ను ప్రారంభించాలని ఆ సంస్థ భావిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా మరణాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. దీనితో ఇక నుంచి సోషల్ మీడియాలో చురుకుగా లేని ఖాతాలను హైలెట్ చెయ్యాలని భావిస్తున్నారు. ఒక వ్యక్తి మరణిస్తే...
offbeat
వాట్సాప్ లో మరో నాలుగు అద్భుతమైన ఫీచర్స్….!
వాట్సాప్ సంస్థ ఈ మధ్య కాలంలో ఎక్కువగా తన యాప్ ని అప్డేట్ చేస్తూ వస్తుంది. దీని వినియోగదారులు రోజు రోజుకి పెరుగుతున్న నేపధ్యంలో సరికొత్త ఫీచర్స్ ని అందుబాటులోకి తీసుకొస్తుంది సంస్థ. ఇప్పుడు మరో నాలుగు ఫీచర్లను జోడించడానికి గాను సిద్దమైంది.
వీడియో కాలింగ్లో ఎక్కువ పార్టిసిపెంట్స్ని యాడ్ చేయడమే కాకుండా... అడ్వాన్స్ సెర్చ్,...
offbeat
ఫేస్బుక్ కొత్త రియాక్షన్స్…!
కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ని పెంచుతూ నిర్ణయం తీసుకుంటున్నాయి అన్ని దేశాలు. దీనితో ఇంట్లో ఉండే వాళ్ళు ఎక్కువగా సోషల్ మీడియాలో సమయం గడుపుతున్నారు. ప్రతీ ఒక్కరు ఎక్కువగా సోషల్ మీడియాకు పరిమితం అవుతున్నారు. దీనితో సోషల్ మీడియా దిగ్గజాలు అన్నీ కూడా తమ వినియోగదారులకు కొత్త అనుభూతిని అందించాలి అని...
offbeat
ఫోన్ పే కొత్త ఫీచర్… ఎలా ఉపయోగపడుతుంద౦టే…!
ఇప్పటికే అన్ని రకాల మొబైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రతి ఒక్కరూ కాలు కదపాల్సిన పనిలేకుండా ఉన్న చోటునుండే ఫోన్ పే వంటి మొబైల్ సేవలు వినియోగించుకుంటున్నారు. కరెంటు బిల్లు కట్టడం దగ్గర నుంచి కిరాణా బిల్లు వరకూ అన్ని ఫోన్ పే ద్వారానే చేస్తున్నారు. అయితే తాజాగా మరికొన్ని కొత్త ఫీచర్స్ని ఫోన్...
offbeat
ఆన్లైన్ చెల్లింపులు బాగా పెరిగాయట… ఏ యాప్ ని ఎక్కువ వాడుతున్నారంటే…!
కరోనా వైరస్ పుణ్యమా అని ఇప్పుడు జనాలకు ఆన్లైన్ తో అవసరాలు ఎక్కువగానే ఉన్నాయి. క్యాష్ చెల్లింపులు లేకపోవడం తో ఆన్లైన్ లోనే బదిలీలు అన్నీ చేస్తున్నారు. కరోనా వైరస్ నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించిన తర్వాత దేశంలో ఆన్లైన్ చెల్లింపులు పెరిగాయని తాజాగా ఒకసర్వే వెల్లడించింది. లోకల్ సర్కిల్స్ అనే సంస్థ ఈ...
offbeat
గూగుల్ పే నుంచి ఈ మెసేజ్ వస్తుందా…?
కరోనా వైరస్ దెబ్బకు ఇప్పుడు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా పోలీసు శాఖ పక్కా చర్యలు చేపడుతుంది. అనవసరంగా బయటకు వస్తే తాట తీయడానికి రెడీ అయ్యారు. దీనితో నగదు లావాదేవీలు ఆగిపోవడం, జనాలకు పనులు లేకపోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి....
Latest News
హైదరాబాద్ వాసులకు మరో 10 రోజులు ట్రా‘ఫిక్ సమస్య
హైదరాబాద్లో మూడ్రోజులుగా ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రధాన రహదారులన్నీ కిక్కిరిసిపోతున్నాయి. ఓవైపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నష్టాల్లో ఉన్న ఆదానీకి 60 ఎకరాలు ఇచ్చిన జగన్ ప్రభుత్వం !
నెల్లూరు జిల్లాలో నిర్మిస్తున్న రామాయపట్నం పోర్టులో రెండు క్యాప్టివ్ బెర్తుల నిర్మాణానికి జెఎస్డబ్ల్యూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కు 250 ఎకరాలని లీజు ప్రాతిపాదికన కేటాయిస్తూ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గం నిర్ణయం...
వార్తలు
హైదరాబాద్ కి ఇక సెలవు అంటున్న సమంత..!
టాలీవుడ్ స్టార్ నటి సమంత గత ఏడాది యశోద సినిమాతో మెప్పించారు. మయోసిటీస్ వ్యాధిబారిన పడిన ఈమె పూర్తిగా కోలుకున్నాక సినిమాలపై దృష్టి సారిస్తున్నారు. ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి సినిమా షూటింగ్లో...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం..వారందరికీ రూ.5 వేల చొప్పున ఖాతాల్లో జమ
సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 17న వైయస్సార్ నేస్తం కింద 65,537 మంది జూనియర్ న్యాయవాదులకు రూ. 5000 చొప్పున సాయం చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఫిబ్రవరి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
శ్రీకాకుళంలో ఒంటరి యువతిపై గ్రామ వాలంటీర్ అత్యాచారం..
తల్లిదండ్రులను కోల్పోయి ఒంటరిగా నివసిస్తున్న దళిత యువతపై గ్రామ వాలంటీరు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో ఆ బాధితురాలు గర్భం దాల్చిన ఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. మందస పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం,...