తల్లిదండ్రులు
క్రైమ్
Breaking: నిజామాబాద్ ప్రభుత్వాస్పత్రిలో శిశువు మృతి
నిజామాబాద్ జిల్లా ఆస్పత్రిలో విషాద ఘటన చోటు చేసుకుంది. పుట్టిన కొద్ది సేపటికే శిశువు మృతి చెందింది. దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది. అయితే మృతి చెందిన శిశువు బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అయితే చనిపోయిన శిశువు తమ బిడ్డ కాదని ఆందోళన దిగారు. బిడ్డను మార్చేశారని,...
offbeat
బ్రేకింగ్; ధనుష్ నీ బర్త్ సర్టిఫికేట్ ఎక్కడ…? కోర్ట్ సీరియస్…!
తమిళ సూపర్ స్టార్, రజని కాంత్ అల్లుడు హీరో ధనుష్ కి మదురై కోర్ట్ ఊహించని షాక్ ఇచ్చింది. ధనుష్ తమ కుమారుడు అంటూ కదిరేశన్ అనే వ్యక్తి పిటీషన్ వేసారు. దీనిపై విచారణ జరిపిన కోర్ట్ చెన్నై కార్పోరేషన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చిన్నతనంలో తిడితే ఇల్లు వదిలేసి పారిపోయాడని...
DLife style
ఆ స్కూల్ రోజులేవి…!
"బడి" ఒకప్పుడు ఈ పిలుపు ఎంతో అందంగా ఉండేది కదా...? దాదాపు రెండు నెలలు సెలవలు ఎంజాయ్ చేసిన పిల్లలు బ్యాగులు మోసుకుంటూ క్యారేజీలు మోసుకుంటూ బడికి బుడి బుడి అడుగులు వేస్తూ వెళ్ళే వారు. ఎన్నో అనుభూతులను, బంధువులను, స్నేహితులను, తమతో రెండు నెలలు సావాసం చేసిన ఆట వస్తువులను వదిలి వెళ్ళే...
offbeat
షాకింగ్; 1500 కోసం తల్లిని, తండ్రిని, తమ్ముడ్ని చంపేసాడు…!
1500 రూపాయల విషయంలో ఒక యువకుడు తల్లిని, తండ్రిని తమ్ముడిని హతమార్చాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే జనవరి 24 న, మైనర్ తన తల్లి నుండి 1,500 రూపాయలు డిమాండ్ చేసాడు. దీనికి ఆమె నిరాకరించడంతో, ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీనితో ఆగ్రహం వ్యక్తం చేసిన...
offbeat
కూతుళ్ళు దూరంగా ఉంటున్నారా…? అయితే, జాగ్రత్త…!
తరం మారింది, సమాజం తీరు మారింది, తల్లితండ్రుల ఆలోచనల్లో చాలా వరకు ఆడపిల్లల పట్ల వివక్షత కూడా తగ్గింది.కానీ ఏది ఏమైనప్పటికి సమాజం ఎంత మారినప్పటికీ ఇంకా ఆడపిల్లల మీద జరిగే లైంగిక దాడులు, అత్యాచారాల లో కానీ ఇంకా మార్పు రాలేదు. తల్లితండ్రులకు చదువుకోసం, ఉద్యోగం కోసం, ఇలా ఎదో ఒక కారణం...
Latest News
ఏకైక టెస్ట్: ఐర్లాండ్ ను చిత్తు చేసిన ఇంగ్లాండ్…
ఇంగ్లాండ్ మరియు ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన ఏకైక టెస్ట్ కేవలం మూడు రోజుల్లోనే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 172 పరుగులకే అల్...
Cricket
WTC ఫైనల్ ముందు ఇండియాను హడలెత్తిస్తున్న రికార్డులు…
ఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్యన జూన్ 7వ తేదీ నుండి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ లార్డ్స్ వేదికగా జరగనుంది. ఐపీఎల్ తర్వాత జరగనున్న మ్యాచ్ కావడంతో ఇండియా...
భారతదేశం
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రధాని మోడీపై కాంగ్రెస్ నేత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా ఇవాళ మాట్లాడుతూ.. నరేంద్ర మోదీ భారత దేశానికి ప్రధాని కావడం వల్లే ఆయనకు గౌరవం లభిస్తోందని, అంతే...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఒడిశా రైలు ప్రమాద ఘటనపై బొత్స సహా మంత్రుల సమీక్ష
ఒడిశా రాష్ట్రంలో రైలు ప్రమాద ఘటనపై మంత్రులు బొత్స సత్యనారాయణ, జోగి రమేష్, కారుమూరి నాగేశ్వర రావులు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం బొత్స మీడియాతో మాట్లాడారు. సీఎం జగన్ నేతృత్వంలో సమీక్ష...
Telangana - తెలంగాణ
హైదరాబాద్ వాసులకు అలర్ట్.. రేపు ట్రాఫిక్ ఆంక్షలు
తెలంగాణ దశాబ్ది వేడుకలను 21 రోజుల పాటు నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈ నెల 4వ తేదీన రాష్ట్ర పోలీస్ శాఖకు సంబంధించి ‘సురక్ష...