తెలంగాణ

BREAKING : ఇవాళ సాయంత్రం తెలంగాణకు ప్రియాంక గాంధీ.. షెడ్యూల్ ఇదే

ఇవాళ హైదరాబాద్ కి ప్రియాంక గాంధీ రానున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్ట్ కి ప్రియాంక గాంధీ చేరుకుంటారు. ఈ ధర్మంలో కాంగ్రెస్ అగ్ర నేత అయిన ప్రియాంక గాంధీకి ఘన స్వాగతం పలకనున్నారు పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్, కోదండ రెడ్డి. అనంతరం బేగంపేట నుండి నేరుగా హెలికాప్టర్ లో...

హైదరాబాద్‌లో పలు చోట్ల భారీ వర్షం

హైదరాబాద్‌లోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం వరకు పొడి వాతావరణం ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి వర్షం దంచికొట్టింది. దీంతో హైదరాబాద్ పట్టణం తడిసి ముద్దైంది. పలు చోట్ల వరద నీరు నిలవడంతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఈ...

TS: శాసన మండలి చైర్మన్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కరోనా బారినపడ్డారు. ఇటీవల కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న ఆయన.. నిర్ధారణ పరీక్షలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు సోమవారం రిపోర్టుల్లో కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ విషయాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. కరోనా బారిన పటడంతో సెల్ఫ్...

పాతబస్తీలో హైఅలర్ట్.. భారీగా భద్రతా బలగాల మోహరింపు!!

పాతబస్తీలో పోలీసులు హై అలర్ట్ విధించారు. ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో ఉద్రిక్త వాతావరణం నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం....

బీజేపీ వరంగల్ సభకు అనుమతి నిరాకరణ.. ఎందుకంటే?

బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. హనుమకొండలో సభను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోన్న బీజేపీకి భారీ షాక్ తగిలింది. పోలీసుల అనుమతి లేని సభకు గ్రౌండ్ ఇవ్వలేమని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ తెలియజేశారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు చెల్లించిన గ్రౌండ్ రెంట్‌ను కూడా వెనక్కి ఇచ్చేశారు. ఈ విషయంపై ఆగ్రహించిన బీజేపీ శ్రేణులు అర్ధరాత్రి...

గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం

తెలంగాణ గవర్నర్ తమిళసైకు మళ్లీ అవమానం ఎదురైంది. మరోసారి గవర్నర్ టూర్‌లో ప్రోటోకాల్ వివాదం తెరపైకి వచ్చింది. గురువారం కాకతీయ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి వరంగల్ జిల్లాకు గవర్నర్ వెళ్లారు. ఈ సందర్భంగా గవర్నర్ పర్యటనకు కలెక్టర్, కమిషనర్ దూరంగా ఉన్నారు. దీంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది. కాగా, కేయూ గెస్ట్ హౌస్ దగ్గర...

బీజేపీ, టీఆర్ఎస్‌పై ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీజేపీ, టీఆర్ఎస్‌పై పరోక్షంగా సెటైర్లు చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తెలంగాణ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని బీజేపీ నేతలు చేసిన ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలో లిక్కర్ స్కామ్‌లో తన ప్రమేయం లేదని కవిత కూడా క్లారిటీ ఇచ్చింది. అయినా...

HYD: విజయవంతంగా ‘సామూహిక జనగణమన’

75వ స్వాతంత్ర్య దినోత్సవం పూర్తి చేసుకున్న సందర్భంగా వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు నేడు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జనగణమన కార్యక్రమాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలోని అన్ని కూడళ్ల వద్ద ఈ రోజు ఉదయం 11:30 గంటలకు జాతీయ గీతాన్ని ఆలపించారు. ఆన్‌లైన్ కనెక్టివిటి ఆధారంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా...

అన్నమయ్య గృహ సాధనకు మద్దతు తెలిపిన మిజోరాం మాజీ గవర్నర్

అన్నమయ్య గృహ సాధన సమితి చేపడుతున్న సంతకాల సేకరణ కార్యక్రమానికి మిజోరాం మాజీ గవర్నర్ కుమ్మనమ్ రాజశేఖరన్ మద్దతు తెలిపారు. తిరుమల కొండపై ఉత్తరామాడ వీధ వరాహ స్వామి వెనుక ఉన్నటువంటి శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు నివసించిన ఇంటిని, ఆంజనేయ స్వామి ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వెంటనే పునఃనిర్మించాలని ఆయన కోరారు....

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద ఉద్రిక్తత.. ఎందుకంటే?

రామగుండం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గురువారం ఉదయం నుంచే కార్యకర్తలు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసుకు చేరుకున్నారు. ఎరువుల కర్మాగారం వద్దకు వెళ్లి చర్చలో పాల్గొంటామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌తోపాటు అతడి అనుచరులు స్పష్టం చేశారు. ఇన్‌చార్జ్ సీపీ సత్యనారాయణ.. ఎమ్మెల్యే చందర్‌తో చర్చించి ఆర్ఎఫ్ సీఎల్ గేటు...
- Advertisement -

Latest News

బిపోర్‌జాయ్‌ ముప్పు.. నైరుతి రుతుపవనాల రాక మరింత ఆలస్యం

జూన్ నెల మొదటి వారం పూర్తయి పోవడానికి వచ్చినా.. నైరుతి రుతుపవనాల జాడ కనిపించడం లేదు. రైతులు వానాకాలం సాగుకు రంగం సిద్ధం చేసుకుందామంటే.. వర్షాల...
- Advertisement -

సచిన్‌ పైలెట్‌ కొత్త పార్టీ కాంగ్రెస్‌తో ఇక తెగతెంపులేనా

రాజస్థాన్‌ డిప్యూటీ సీఎం సచిన్‌ పైలెట్‌ కాంగ్రెస్‌ పార్టీతో తెగతెంపులు చేసుకోనున్నారా. . .. అవుననే అంటున్నారు ఆయన అనుచరులు.కొన్ని నెలలుగా కాంగ్రెస్‌పార్టీలో సీఎం అశోక్‌ గెహ్లాట్‌కి సచిన్‌ పైలెట్‌కి మధ్య ఆధిపత్య...

మేడారం జాతరను రాష్ట్ర పండుగ చేసిన ఘనత కేసీఆర్‌దే : మంత్రి ఎర్రబెల్లి

తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేశారు. ఈ క్రమంలోనే నియోజకవర్గాల్లో నిర్వహించిన...

ఓటీటీలోకి నాగచైతన్య ‘కస్టడీ’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే?

అక్కినేని ఫ్యామిలీకి ఈ మధ్య అసలు కలిసి రావడం లేదు. నాగార్జున, అఖిల్, నాగ చైతన్య ఎవరి సినిమాలు కూడా ఈ మధ్య హిట్ కావడం లేదు. అంతో కొంత హిట్స్ ఉన్న...

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వ్యక్తి కేసీఆర్: ఎమ్మెల్సీ కవిత

ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన గొప్పవ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిజామాబాద్​లో జరుగుతున్న సాగునీటి దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కేసీఆర్‌...