నారా లోకేశ్
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఇంకెన్నాళ్లు మీ అరాచకాలు.. జగన్పై నారా లోకేశ్ ఫైర్!
ఇంకెన్నాళ్లు మీరు అరాచకాలకు పాల్పడతారని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై ఆరోపించారు. ఇటీవల ప్రకాశం జిల్లా కనిగిరి మండలం గానుగపెంటలోని మేకల కాపరి మర్రి శ్రీను.. సర్పంచ్ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థికి ఓటేశాడు. అయితే తను కారణమయ్యాడని వైసీపీ నేత పోలయ్య కక్ష్యతో మర్రి శ్రీను ఇంటిని కబ్జా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీని బెదిరించాలని అనుకుంటున్నారా?: నారా లోకేశ్
చిత్తూరు జిల్లా మాజీ మేయర్ హేమలతపై పోలీసులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏపీలోని పోలీసులు రోజురోజుకు దిగజారిపోతున్నారని మండిపడ్డారు. వైసీపీ కార్యకర్తల్లా పోలీసులు ప్రవర్తిస్తున్నారని, అలాంటి చర్యలకు పాల్పడిన వారిని...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఆక్వా రైతులను ఆదుకోండి: నారా లోకేశ్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేశ్ లేఖ రాశారు. క్రాప్ హాలీడే నిర్ణయానికి సిద్ధమవుతున్న ఆక్వా రైతులను ఆదుకోవాలని కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో రైతులు, కౌలు రైతులు క్రాప్ హాలీడే పేరుతో ఆందోళన చేస్తున్నారు. సాధారణ రైతులతోపాటు ఆక్వా రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రూ.కోట్లు ఆదాయం...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
పోలీసులకు సరెండరైన ఎమ్మెల్సీ అనంతబాబు.. అందుకే చంపానంటూ..!?
సుబ్రహ్మణ్యం హత్య కేసులో మిస్టరీ వీడింది. అతడిని హత్య చేసినట్లు వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు అంగీకరించాడు. వ్యక్తిగత వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నాడని, అందుకే అతడిని చంపినట్లు ఆయన తెలిపారు. ఆందోళనలు, ఒత్తిళ్లకు తట్టుకోలేకే పోలీసులకు లొంగిపోతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఏలూరు రేంజ్ డీఐజీ పాలరాజు ఆఫీస్కు వెళ్లి సరెండర్ అయ్యారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
టీడీపీ కార్యకర్తలపై మూడేళ్లలో నాలుగు వేల కేసులు: నారా లోకేశ్
సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనపై ప్రజలు విసిగి పోయారని, మూడేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని టీడీపీ నేత నారా లోకేశ్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మూడేళ్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారన్నారు. ఇప్పుడు తాజాగా సామాన్య ప్రజలను కూడా ఇబ్బందులకు గురి...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నెల్లూరులో కొత్త వివాదం.. మాజీ మంత్రి అనిల్ యాదవే టార్గేటా..?
నెల్లూరులో కొత్త వివాదానికి తెర పడింది. రియల్ ఏస్టేట్ వెంచర్ల వివాదం పొలిటికల్ లీడర్ల వైపు మళ్లుతోంది. ఈ పొలిటికల్ లేఅవుట్ వివాదం.. మాజీ మంత్రి అనిల్ యాదవ్ ఏ టార్గెట్గా కొనసాగుతోంది. అనిల్ యాదవ్ మంత్రిగా ఉన్నప్పుడు లేఅవుట్ మంజూరులో రూ.3 వేల కోట్ల అక్రమాలకు పాల్పడినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన...
రాజకీయం
రావాలి జగన్ కావాలి జగన్ అని జైలు పిలుస్తుంది: నారా లోకేశ్ ఆసక్తికర ట్విట్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ తీవ్రమైన విమర్శలు చేశారు. అయితే ఈ విమర్శలన్నీ లోకేష్ ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. 'పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు జగన్ గారికి లోకమంతా అవినీతి కనపడటంలో పెద్దగా ఆశ్చర్యం ఏమి లేదు. ఐటీ రైడ్స్...
రాజకీయం
నారా లోకేశ్పై సంచలన కామెంట్స్ చేసిన సాధినేని యామిని.. పరువు తీసేశారుగా..!
ఇటీవల టీడీపీకి గుడ్ బై చెప్పిన సాధినేని యామిని బీజేపీలో చేరారు. కడప జిల్లా పర్యటనలో ఉన్న కేంద్రమంత్రి గజేంద్రసింగ్ షెకావత్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. యామినిని కేంద్రమంత్రి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అయితే ఆమె తాజాగా ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు బయట పెట్టారు. చంద్రబాబునాయుడు...
రాజకీయం
శాసన మండలిలో మంత్రి అనిల్ వర్సెస్ లోకేశ్.. ఎవ్వరూ తగ్గలేదు. వీడియో
ఏపీ మంత్రి అనిల్, మాజీ మంత్రి నారా లోకేశ్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఇద్దరిలో ఎవ్వరూ ఒక మెట్టు దిగలేదు. ఒకరికంటే మరొకరు రెచ్చిపోయారు.
ఇది అసలైన వార్ అంటే. వార్ అంటే కొట్టుకోవడం అనుకునేరు. అది కేవలం మాటల యుద్ధమే. మీకు తెలుసో తెలియదో. కొట్టుకోవడం కంటే కూడా మాటలు యుద్ధం చాలా...
రాజకీయం
రాజన్న రాజ్యంలో రాక్షసపర్వం.. అంటూ ఓ వీడియోను రిలీజ్ చేసిన నారా లోకేశ్
ఇప్పుడే కాదు.. ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన ట్విట్టర్ ద్వారానే జగన్ ను విమర్శించేవారు. ఇప్పుడు కూడా దాన్నే నమ్ముకున్నారు. ఇప్పుడు కూడా ఏపీ సీఎం జగన్ ను అదే ట్విట్టర్ లో రోజూ విమర్శిస్తున్నారు.
నారా లోకేశ్ బాబు గురించి మీకు తెలిసిందే కదా. ఆయన ఎక్కువగా ట్విట్టర్ లోనే మాట్లాడుతుంటారు. బయట...
Latest News
‘మహా’ రాజకీయం.. ఫడ్నవీస్కు హోం, ఆర్థిక శాఖలు
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేసి 40 రోజులకు పైనే అవుతుండగా, ఇన్నాళ్లకు మంత్రిత్వ శాఖలు కేటాయించారు. పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో...
భారతదేశం
వివిధ రంగాల్లో దేశంలో స్టార్టప్లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము
జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్టప్ల ఏర్పాటుతో దేశ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు. దేశ ప్రజలకు దేశ ప్రజలకు స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు...
Telangana - తెలంగాణ
అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం : రేవంత్ రెడ్డి
తెలంగాణలో రాజకీయాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో వేడెక్కాయి. మునుగోడు ఉప ఎన్నికకు రాజకీయ పార్టీలు సన్నద్ధమవుతున్నాయి. అయితే.. ఈ నేపథ్యంలోనే.. కాంగ్రెస్ నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలతో పార్టీకి, ప్రజలకు నష్టం...
Telangana - తెలంగాణ
తీజ్ ఉత్సవాల్లో మంత్రి సత్యవతి రాథోడ్ ఆట,పాట
గిరిజనుల సాంస్కృతిక పండుగ తీజ్ ఉత్సవాలు జిల్లాలో ఘనంగా జరిగాయి. గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీజ్ ఉత్సవాల్లో పాల్గొని ఆడిపాడి అందరి దృష్టిని ఆకర్షించారు. బయ్యారం మండలంలో జరిగిన...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
నన్ను రాజకీయంగా ఎదుర్కొనలేకే కుట్రలు : గోరంట్ల మాధవ్
ఏపీలో వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఘటనపై ఇంకా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ప్రధానం ప్రతిపక్ష పార్టీలు ఈ వీడియోను ఆయుధంగా చేసుకొని గోరంట్ల మాధవ్పై విమర్శలు గుప్పిస్తున్నాయి. అంతేకాకుండా.....