Aadhar LInk

ఓటర్‌ కార్డుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరికాదు.. సుప్రీంకోర్టులో ఎన్నికల సంఘం

ఓటర్ల నమోదు (సవరణ) రూల్స్, 2022లోని రూల్ 26-B ప్రకారం ఆధార్ నంబర్‌ను ఓటర్‌ నమోదుకు సమర్పించడం తప్పనిసరి కాదు. అందుకోసం ప్రవేశపెట్టిన ఫారమ్‌లలో తగిన స్పష్టత మార్పులు చేసేందుకు పరిశీలిస్తున్నామని ఎన్నికల సంఘం తెలిపింది. ఈసీ చేసుకున్న ఒప్పందం ఆధారంగా కోర్టు రిట్ పిటిషన్‌ను కొట్టివేసింది. కొత్త ఓటర్ల కోసం ఎలక్టోరల్ రోల్స్ వెరిఫికేషన్...

మీ పీఎఫ్ అకౌంట్ కు నామినిని ఇలా యాడ్ చేసుకోవచ్చు..

ఉద్యోగుల భవిష్యత్తు కోసంపీఎఫ్ అకౌంట్ చాలా ముఖ్యమైంది..సభ్యులు తమ కుటుంబం సంక్షేమం కోసం ఈ- నామినేషన్ యాడ్‌ చేయడం మంచిది. ప్రావిడెంట్ ఫండ్, పెన్షన్, బీమా వంటి పలు ప్రయోజనాలను ఈపీఎఫ్ఓ తమ సభ్యులకు అందిస్తుంది.పీఎఫ్ పొందుతున్న ఉద్యోగి చనిపోయిన తర్వాత సంస్థ ఇచ్చే సామాజిక భద్రతా ప్రయోజనాలను సులభంగా కుటుంబ సభ్యలకు రావాలంటే...

పిఎమ్ కిసాన్ కు ఆధార్ లింక్ ను ఇలా చేసుకోవాలి..!

పిఎమ్ కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద  రైతులకు కొంత నిధులు అయితే అందుతున్న సంగతి తెలిసిందే..11 విడతల ద్వారా 2000 రూపాయలు అందుతున్న సంగతి తెలిసిందే..అయితే, ఇప్పుడు మరోసారి పిఎమ్ కిసాన్ డబ్బులు రైతుల ఖాతాలో పడనున్నాయి. ఈ మేరకు రైతులు ఆధార్ వివరాలను నమోదు చేసుకోవాలి. ఇప్పటికే ఈ పథకం కింద...

నేడు లోక్‌స‌భ‌లో ఓట‌ర్ కార్డుకు ఆధార్ లింక్ బిల్లు

ఎన్నిక‌ల్లో దొంగ ఓట్ల‌ను చెక్ పెట్ట‌డానికి కేంద్ర ప్ర‌భుత్వం కీలక నిర్ణ‌యం తీసుకుంటుంది. దేశంలో ఉన్న‌ ఓట‌ర్ జాబితా కు ఆధార్ కార్డు ను అనుసంధానం చేయాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తుంది. దాని కోసం పార్ల‌మెంటు బిల్లు ప్ర‌వేశ పెట్ట‌నుంది. ముందుగా నేడు లోక్ స‌భలో ఈ బిల్లును ప్ర‌వేశ పెట్ట‌నున్నారు. అయితే ఈ...

పీఫ్ ఖాతాదారులకు వచ్చే నెల నుండి డబ్బులు పడాలంటే ఇలా చెయ్యాల్సిందే..!

పీఫ్ ఖాతాదారులకు అలర్ట్. ఇప్పుడు కొత్త రూల్స్ వచ్చాయి. కనుక వాటిని తప్పక పాటించాలి. లేదు అంటే వచ్చే నెల నుండి డబులు పడవు అని గుర్తుపెట్టుకోండి. పీఎఫ్ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ సంస్థ కీలక ప్రకటన చేయడం జరిగింది. కార్మిక మంత్రిత్వశాఖ సామాజిక భద్రత-2020 చట్టంలో సెక్షన్‌-142 ను ఈపీఎఫ్ఓ సవరించింది. ఇక దీని...

ఆధార్ లింక్ నుండి ఆదాయ పన్ను ఫైలింగ్ వరకు మార్చి 31వ తేదీలోగా చేయాల్సిన పనులు..

2020-21 ఆర్థిక సంవత్సరం ముగింపుకు వచ్చేస్తుంది. మార్చి 31వ తేదీ అన్ని ఆర్థిక కార్యకలాపాలకి చివరి రోజు. ఈ రోజు వరకు ఆర్థికపరమైన లావాదేవీలని పూర్తి చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఐతే 31వ తేదీ వరకు పూర్తి చేయాల్సిన పనుల జాబితా ఏంటో చూద్దాం. ఆదాయ పన్ను ప్రతీ సంవత్సరం ఆదాయ పన్ను ఫైలింగ్ చేయడం...
- Advertisement -

Latest News

కాంగ్రెస్ కి అనుకూలంగా ఏక్సిట్ పోల్స్….బీఆర్ఎస్ కి హ్యాట్రిక్ లేనట్టేనా…!

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో 2018 కంటే తక్కువ పోలింగ్ శాతం నమోదైంది. కొన్ని మావోయిస్టు ప్రాంతాల్లో సాయంత్రం 4...
- Advertisement -

Telangana Exit polls : తెలంగాణలో హంగు… సీఎం కేసీఆర్ ఓటమి ?

    తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు కాసేపటి క్రితమే ముగిసాయి. ఈ తరుణంలోనే తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ విడుదల అయ్యాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ లో ఏ పార్టీకి కూడా...

Barrelakka : తెలంగాణ ఎన్నికల్లో ఓటు వేసిన బర్రెలక్క..

Barrelakka Sirisha : శిరీష అలియాస్ బర్రెలక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సారి తెలంగాణ చరిత్రలోనే డిగ్రీ చదివిన ఒక యువతి శిరీష అలియాస్ బర్రెలక్క అసెంబ్లీ ఎన్నికలో స్వాతంత్ర్య...

అవుకు రెండో టన్నెల్ ను ప్రారంభించిన సీఎం జగన్

ఏపీ ప్రజలకు సీఎం జగన్‌ అదిరిపోయే శుభవార్త చెప్పారు. అత్యాధునిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆవుకు రెండో టన్నెల్ ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి జాతికి అంకితం చేశారు. ఆవుకు మండలం...

ఓటీటీలోకి కిరణ్‌ అబ్బవరం ‘రూల్స్‌ రంజన్‌’

హిట్ ప్లాఫ్​లతో సంబంధం లేకుండా టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే ఎన్ని సినిమాలు చేసినా కంటెంట్ మాత్రం ఒకదానితో ఒకటి పోలిక లేకుండా డిఫరెంట్​గా ఉండేలా...