AIMIM

బహదూర్‌పురా.. ఎం‌ఐ‌ఎంకు వన్‌సైడ్.. మెజారిటీ పైనే లెక్క.!

పాతబస్తీ అంటేనే మజ్లిస్ కంచుకోట. అలాంటి కంచుకోటలో ఎం‌ఐ‌ఎం తిరుగులేని స్థానాల్లో బహుదూర్‌పురా ఒకటి. ఇక్కడ పోటీ అనేది లేకుండా ఎం‌ఐ‌ఎం గెలిచేస్తుంది. అంటే ప్రతి ఎన్నికల్లో ఇక్కడ మెజారిటీ గురించి చర్చ తప్ప..గెలుపోటముల గురించి చర్చ లేదనే చెప్పాలి. 2008 నియోజకవర్గాల పునర్విభజనకు ముందు అసిఫ్‌నగర్ సీటుగా ఉంటే..తర్వాత బహదూర్‌పురా ఏర్పడింది. అసిఫ్‌నగర్...

పొత్తు లెక్కలో కేసీఆర్..సింగిల్‌గా కమలం..2018 సీన్ రిపీట్!

మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పి కే‌సి‌ఆర్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే వరుసగా రెండుసార్లు తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చిన కే‌సి‌ఆర్..ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని వ్యూహాత్మకంగా ముందుకెళుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత టి‌డి‌పి, కాంగ్రెస్ పార్టీ నేతలని లాక్కుని బలపడి..2018 ముందస్తు ఎన్నికలకు...

కారుకు గాలిపటం దెబ్బ..ఆ స్థానాల్లో చిక్కులేనా?

తెలంగాణ రాజకీయాల్లో ఎం‌ఐ‌ఎం పాత్ర ఏంటి? ఆ పార్టీ ఎక్కడవరకు పరిమితం అనేది అందరికీ తెలిసిందే. రాష్ట్రంలో ఏ పార్టీ అయినా అధికారంలోకి రాని..కానీ పాతబస్తీలోని 7 స్థానాలు మాత్రం ఎం‌ఐ‌ఎం ఖాతాలో పడాల్సిందే. రాష్ట్రంలో ఏ పార్టీ గాలి ఉన్నా సరే పాతబస్తీలో ఎం‌ఐ‌ఎం హవా నడవాల్సిందే. తెలంగాణలో మొత్తం 119 స్థానాలు...

ఎడిట్ నోట్: ఆపరేషన్ ‘పాతబస్తీ’..!

తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయనే సంగతి తెలిసిందే...ఇంతవరకు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా నడిచిన రాజకీయాలు....ఇటీవల బీజేపీకి అనుకూలంగా నడవడం మొదలయ్యాయి. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా కాస్త పుంజుకుంటుంది. అయితే రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఎలా మారినా సరే...ఎం‌ఐ‌ఎం పార్టీకి మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు...రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చిన సరే...ఎం‌ఐ‌ఎం కు...

బిజెపి డైరెక్షన్ లోనే గవర్నర్ ప్రజాదర్బార్ నిర్వహించింది: జగ్గారెడ్డి

రాజకీయంలో భాగంగానే గవర్నర్ మహిళా దర్బార్ నిర్వహించిందని.. దాని వల్ల ఉపయోగం లేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి. అది కేవలం నామమాత్రపు దర్బార్ అని అన్నారు. గవర్నర్ జిల్లా కు పోతే కలెక్టర్, ఎస్పీ రాలేదు.. ఆ అధికారుల మీద చర్యలు తీసుకోలేదు..ఆమెకు జరిగిన అవమానం మీదనే చర్యలు లేవు.. ఇక మహిళలకు ఏం...

రాహుల్ కు కౌంటర్ ఇచ్చిన అసదుద్దీన్ ఒవైసీ..

తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన రాజకీయ వేడిని పెంచింది. వరంగల్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభావేదికగా ఆయన.. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. టీఆర్ఎస్, బీజేపీతో సహా ఎంఐఎంను సవాల్ చేసేందుకు తాను తెలంగాణకు వచ్చానని స్పష్టం చేశారు. రాహుల్ వ్యాఖ్యలపై ఇప్పటికే టీఆర్ఎస్ నేతలు, తెలంగాణ మంత్రులు కౌంటర్ ఇవ్వగా.. తాజాగా...

హిజాబ్ పై అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు… ఏదో రోజు హిజాబ్ ధరించిన వ్యక్తి ప్రధాని అవుతారంటూ…

దేశంలో హిజాబ్ వివాదం సంచలనంగా మారింది. చిన్నగా ప్రారంభమైన ఈ వివాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మధ్యలో విమర్శలు, ప్రతి విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. ఓ వర్గం విద్యార్థినిలు హిజాబ్ ధరించి కళాశాలలు, స్కూళ్లకు రావడాన్ని మరో వర్గం విద్యార్థులు అభ్యంతరం చెబుతూ.. మరోవర్గం విద్యార్థులు కాషాయ...

యూపీ ఎలక్షన్స్… ఎంఐఎం కూటమి అధికారంలోకి వస్తే సీఎంలు, డిప్యూటీ సీఎంలు వీరే అంటున్న అసదుద్దీన్ ఓవైసీ

వచ్చే నెలలో ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు మొదలవబోతున్నాయి. ఏడు విడుతల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే రెండు విడతలకు సంబంధించి నోటిఫికేషన్లు కూడా రిలీజ్ అయ్యాయి. ఉత్తర్ ప్రదేశ్ లో ప్రస్తుతం వివిధ పార్టీల నుంచి నేతల జంపింగ్ లు, పొత్తుల వ్యవహరాలు జరుతున్నాయి. ఈసారి ఎంఐఎం పార్టీ కూడా యూపీలో తన ఖాతా తెరవాలని...

బండి టార్గెట్ మార్చట్లేదుగా…బి‌జే‌పి అధికారంలోకి?

పాదయాత్రతో తెలంగాణ ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్న రాష్ట్ర బి‌జే‌పి అధ్యక్షుడు బండి సంజయ్...రాజకీయంగా తన టార్గెట్‌ని మర్చినట్లు కనిపించడం లేదు. ఆయన కే‌సి‌ఆర్ ప్రభుత్వాన్ని గట్టిగానే టార్గెట్ చేస్తున్నారు. కే‌సి‌ఆర్ ఢిల్లీకి వెళ్ళి బి‌జే‌పి పెద్దలని వరుసపెట్టి కలుస్తున్న నేపథ్యంలో, రాష్ట్రంలో సంజయ్ దూకుడు పెంచారు. అసలు టి‌ఆర్‌ఎస్-బి‌జే‌పి ఒక్కటే అని భావన...

ఈ పౌరుషం ఆరోజు ఏమైందో…? అసదుద్దీన్‌ పై రాములమ్మ ఫైర్

ముస్లింలపై మూకదాడులకు పాల్పడుతున్నవారు హిందూత్వ వ్యతిరేకులని ఆర్ఎస్ఎస్ ఛీప్ మోహన్ భగవత్ వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే. ఇండియాలో ముస్లిం మత భద్రతకు ప్రమాదం లేదని, భారత గడ్డపై హిందూ-ముస్లిం తేడాల్లేవని..భారతీయులందరి డీఎన్ఏ ఒక్కటేనని మోహన్ భగవత్ అన్నారు. అయితే మోహన్ భగవత్ వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (Asaduddin...
- Advertisement -

Latest News

నవ భారత నిర్మాణం కోసం మోదీ కృషి చేస్తున్నారు : ఎంపీ లక్ష్మణ్‌

పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి.. మహిళా బిల్లును పాస్ చేయించిన ప్రధాని మోదీకి బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కృతజ్ఞతలు తెలిపారు. నవ భారత నిర్మాణం...
- Advertisement -

ఇండోర్‌ వన్డేకు వర్షం అడ్డంకి. నిలిచిపోయిన భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌.

భార‌త్, ఆస్ట్రేలియా మ‌ధ్య జ‌రుగుతున్న రెండో వ‌న్డేకు వ‌రుణుడు మ‌ళ్లీ అంత‌రాయం క‌లిగించాడు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 9వ ఓవ‌ర్ పూర్త‌య్యాక వాన మొద‌లైంది. దాంతో, ఇరుజ‌ట్ల ఆట‌గాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు ప‌రుగెత్తారు. అప్ప‌టికీ...

హైదరాబాద్ విద్యార్థినిపై ప్రధాని మోడీ ప్రశంసలు

ప్రతి నెల మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో పలువురు వ్యక్తుల గురించే మాట్లాడే ప్రధాని మోదీ.. 2023 సెప్టెంబర్ 24 న హైదరాబాద్ విద్యార్థినిపై ప్రశంసలు కురింపించారు. ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ...

ఎమ్మెల్యే టికెట్‌పై మరోసారి కీలక వ్యాఖ్యలు చేసిన రాజయ్య

స్టేషన్‌ ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన జనగామ జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఎన్ని రూమర్స్ వచ్చినా గాబరా పడొద్దని. . బీఆర్ఎస్...

ఆ ఘనత ప్రధాని మోదీదే : కిషన్‌ రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్ గురువు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని బీజేపీ స్టేట్ చీఫ్, మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. గురువు చెప్పినట్టు శిష్యుడు కేసీఆర్ తల ఊపుతున్నాడని ఎద్దేవా చేశారు. 75...