Amith shah telangana

నేడు తెలంగాణకు అమిత్ షా.. షెడ్యూల్‌ ఇదే

నేడు తెలంగాణకు అమిత్ షా రానున్నారు. బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజనలో భాగంగా రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో నిర్వహించే విజయ సంకల్ప సభలో పాల్గొననున్నారు అమిత్‌ షా. ఇందుకు సంబంధించి.. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు బిజెపి నేతలు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో సాయంత్రం 5 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకోనున్నారు...

రాష్ట్రంలో వేడెక్కిన రాజకీయం..తెలంగాణకు క్యూ కట్టిన బిజెపి, కాంగ్రెస్ అగ్రనేతలు

తెలంగాణ రాష్ట్రంలో రాజకీయం వేడెక్కుతోంది.బిజెపి, కాంగ్రెస్ అగ్రనేతలు జిల్లాల్లో పర్యటించనున్నారు.ఈ నెల 5న పాలమూరుకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా రానున్నారు.బండి సంజయ్ చేస్తున్న ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన పాల్గొననున్నారు.కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ నెల 14న రాష్ట్రానికి రానున్నారు.రంగారెడ్డి జిల్లా మహేశ్వరం లో నిర్వహించే ప్రజా సంగ్రామ యాత్ర...

ఈ నెల 17న తెలంగాణ కు అమిత్ షా..!

కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు వస్తున్నారని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అమిత్ షా టూర్ ఖరారు అయినట్టు తెలుస్తోంది. అమిత్ షా ఈ నెల 17 తెలంగాణ కు వస్తారని తెలుస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా అదే రోజు బండి సంజయ్ నిర్మల్ కు...
- Advertisement -

Latest News

ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల

ప్రగతి భవన్ ఏమైనా  కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు  హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు....
- Advertisement -

ఎంఐఎం విధానం ఏంటో అసదుద్దీన్ ఒవైసీ చెప్పాలి : రేవంత్ రెడ్డి

ఎంఐ ఎంతో కలిసి పార్లమెంట్లో ప్రతీ బిల్లుకు బిఆర్ ఎస్ మద్దతిచ్చింది. మోడీ కేసీఆర్ ఒకటైనప్పుడు వి ఆర్ ఎస్ తో MIM ఎలా కలిసి ఉంటుంది. ఇప్పుడు ఎంఐఎం విధానం ఏంటో...

కాంగ్రెస్ లో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి – రేవంత్ రెడ్డి

కాంగ్రెస్ పార్టీలో సంవత్సరానికి ఒక ముఖ్యమంత్రి ఉంటే తప్పేంటి అంటూ పీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్న నిజామాబాద్‌ జిల్లాలో మోడీ సభకు కౌంటర్‌ ఇస్తూ.. ఇవాళ రేవంత్‌...

బ్రేకింగ్ : పసుపు బోర్డు, గిరిజన యూనివర్సిటీలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం..?

తెలంగాణలో ప్రస్తుతం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. రేపో, మాపో ఎన్నికలు జరుగనుండటంతో అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్ష పార్టీలు ప్రచారాన్ని జోరుగా కొనసాగిస్తాయి. ఇప్పటివరకు తెలంగాణలో అధికారం చేపట్టన బీజేపీ మంచి...

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత !

BREAKING : ఏపీ మంత్రి రోజాకు తీవ్ర అస్వస్థత నెలకొంది. తిరుపతి పుత్తూరు మండలం తిరుమల కుప్పం గ్రామం లో జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం లో పాల్గొన్నారు ఏపీ మంత్రి రోజా....