another defamation case on Rahul Gandhi
భారతదేశం
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం కేసు నమోదైంది. ఇప్పటికే నరేంద్ర మోదీ ఇంటిపేరుపై అనుచిత వ్యాఖ్యలు చేసినందకు రాహుల్పై కేసు నమోదవ్వడంతో పాటు రెండేళ్లు జైలు శిక్ష కూడా విధించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.
ఇప్పుడు తాజాగా మరో కేసు నమోదవ్వడం రాజకీయ...
భారతదేశం
రాహుల్ గాంధీపై మరో పరువు నష్టం దావా.. OBCలను అవమానించారంటూ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ రాజ్యసభ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. 2019లో ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యల చేసినందుకు రాహుల్పై పట్నా కోర్టులో దావా వేశానని తెలిపారు. ఈ దావా విచారణ నేపథ్యంలో రాహుల్ ఈ ఏడాది ఏప్రిల్ 12న పట్నా కోర్టుకు హాజరుకావాల్సి ఉందని...
Latest News
బీజేపీ, బీఆర్ఎస్ అవిభక్త కవలలు : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్-బీజేపీ రహస్య స్నేహాన్ని నిజమాబాద్ సభలో ప్రధాని మోడీ బయట పెట్టారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మోడీ మాటల తర్వాత కూడా బీజేపీతో...
Telangana - తెలంగాణ
ఈనెల 10వ తేదీన తెలంగాణకు అమిత్ షా
రాష్ట్రంలో ఎన్నికల వ్యూహాలను బీజేపీ మరింత వేగవంతం చేసింది. ఓవైపు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్లేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తోంది. ముఖ్యంగా అధికార పార్టీ వైఫల్యాలు ఎండగడుతూ.. మరోవైపు...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీకి ‘రెబల్’ టెన్షన్.!
ఎమ్మెల్యేలు కార్యకర్తలతో జగన్ నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యేల పనితీరును బట్టి, సర్వే రిపోర్టులను బట్టి టికెట్లు ఇస్తానని చెప్పారు. టికెట్స్ ఇవ్వకపోయినా వేరే పదవులు ఇస్తామని కూడా వారికి వాగ్దానాలు చేశారు....
Telangana - తెలంగాణ
వైల్డ్ అడ్వెంచర్ కోసం సిద్ధంగా ఉండండి..!
హైదరాబాద్ లోని గచ్చిబౌలిలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ప్రధాన్ కన్వెన్షన్ లో అక్టోబర్ 07, 08 తేదీలలో గ్రాడ్ టెస్ట్ 2 జరుగనుంది. ఫ్లీ ఫ్యూజన్ సీజన్ తరువాత సాధించిన విజయంత తరువాత...
Telangana - తెలంగాణ
ప్రగతి భవన్ కేసీఆర్ సొంత జాగీరా ? : ఈటల
ప్రగతి భవన్ ఏమైనా కేసీఆర్ సొంత జాగీరా అని ప్రశ్నించారు హూజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. ఇవాళ మీడియాతో ఆయన పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా కేసీఆర్ చీటికి మాటికి మహారాష్ట్రకు...